Home South Zone Andhra Pradesh ​శాంతిభద్రతలపై సీఎం సమీక్ష: పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ.

​శాంతిభద్రతలపై సీఎం సమీక్ష: పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ.

0

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన శాంతిభద్రతల సమీక్షా సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణ, మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని, ప్రజలకు రక్షణ కల్పించడమే ప్రథమ ప్రాధాన్యతగా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

NO COMMENTS

Exit mobile version