మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో
పెద్దదోర్నాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక నటరాజ్ కూడా లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భాజపా సీనియర్ నాయకులు సూరవరం వీరారెడ్డి .
ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నో అవమానాలు సహించి తనకంటూ ఒక స్థానం సుస్థిరం చేసుకున్న వ్యక్తి అంబేద్కర్ అని దేశ చరిత్రలో ఒక మహనీయుడి రాజ్యాంగంలో నడుచుకుంటున్న నాయకులు ఆ రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తుల్లో నరేంద్ర మోడీ కూటమి నాయకుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాజ్యాంగం సృష్టికర్త అడుగుజాడల్లో నడుస్తున్నారని తెలియజేశారు అలాగే కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు కృషి చేస్తుందని ఆయన వివరించారు.










