పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎస్ఐ మధుసూదన్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రజల భద్రత, సురక్షిత వాతావరణం కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు# కొత్తూరు మురళి.










