జెర్రీ పోతుల గూడెం AITUC కమిటీ ఎన్నిక

0
0

చిలుకూరు మండల కేంద్రానికి చెందిన, జెర్రిపోతులగూడెం గ్రామ AITUC నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

 

నూతన కార్యవర్గం:

అధ్యక్షులు : భయ్యా హుస్సేన్

ఉపాధ్యక్షులు: తాటికొండ భూపాల్ రెడ్డి

ప్రధాన కార్యదర్శి: షేక్ సుభాన్

డిప్యూటీ జనరల్ సెక్రటరీ: రెడపంగు వెంకటేశ్వర్లు

కార్యదర్శి1: పారేపల్లి సత్యనారాయణ

కార్యదర్శి 2: కంపాటి అనిల్*

కార్యదర్శి 3: నంద్యాల వీరారెడ్డి

కోశాధికారి: రణబోతు నరేందర్ రెడ్డి

గౌరవ సలహాదారులు అనంత సత్యనారాయణ

షేక్ హుస్సేన్

గ్రామ AITUC నూతన కమిటీకి భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) జెర్రిపోతుల గూడెం గ్రామ శాఖ పక్షాన ఎన్నుకోవడం జరిగింది.