నిజామాబాద్: మే 1 నుoడి నిబంధ అమలు సిపి సాయి చైతన్య

0
2

నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని  నిజామాబాద్ CP పి. సాయి చైతన్య, IPS సూచించారు.

 

🔸 ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో విగ్రహాల ప్రతిష్టాపన చేయరాదు.

🔸 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు DJ వినియోగం పూర్తిగా నిషేధం.

🔸 బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం అనుమతించబడదు.

🔸 డ్రోన్లు వినియోగించడం లేదా భారీ సభలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి.

🔸 నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

🔸 శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలి.

 

📅 ఈ నిబంధనలు 01-05-2026 నుండి 15-05-2026 వరకు అమల్లో ఉంటాయి.