పశ్చిమ బెంగాల్ నేల మార్పు కోరుకుంది.. అస్సాం స్థిరత్వాన్ని ఎంచుకుంది.. పుదుచ్చేరి కూటమిశక్తికి నిదర్శనంగా నిలిచింది..
మూడు రాష్ట్రాల్లో విడుదలైన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో నిర్వహించిన సంబరాల్లో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తో కలిసి పాల్గొనడం జరిగింది. పశ్చిమ బెంగాల్ లో ప్రజల తీర్పు ఓ చరిత్ర. భవిష్యత్తులో తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరవేయడం కాయం.









