ఇటీవల ఢిల్లీ పెద్దలతో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్ల పై ఆ కీలక నేతతో కుదిరిన బేరం.. మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని స్థానాలకు తానే ఖర్చు భరిస్తానని ఆఫర్.!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఆ కీలక నేత నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.









