ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో పారదర్శకత మరియు నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, స్కూల్ అసిస్టెంట్ నుండి హెడ్ మాస్టర్గా లేదా ఇతర కేడర్లకు ప్రమోషన్ పొందాలనుకునే ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.
గతంలో కేవలం సర్వీస్ సీనియారిటీ ఆధారంగానే ప్రమోషన్లు ఇచ్చే వారు, కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ మరియు అకౌంట్స్ టెస్టుల్లో పాస్ అయితేనే పదోన్నతికి










