విజయవాడ
అతి సూక్ష్మమైన అంబేడ్కర్ బంగారు విగ్రహాన్ని తయారు చేయించిన గోపాలపురం జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానుకగా అందచేయనున్నట్లు ప్రకటించిన ఫాతిమారాణి
పాతిమారాణి.. జనసేన నాయకురాలు
అంబేద్కర్ పై ఉన్న అపారమైన గౌరవంతో అంగుళం లోపు సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేయించాం
విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నమూనాతో ఈబంగారు విగ్రహం తయారైంది
అంబేడ్కర్ ఆశయాలను ఆచరిస్తున్న మా అదినేత పవన్ కళ్యాణ్ కు ఈ సూక్ష్మ విగ్రహం కానుకగా అందిస్తున్నా
ఈ యేడాది జనసేన సభ్యత్వాలు భారీగా జరిగాయి.. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చారు
నేను పడిన కష్టానికి నేడు గుర్తింపు లభించి.. సాదిక్ గా నాకు పవన్ తో సమావేశానికి ఆహ్వానం అందడం ఆనందంగా ఉంది
ఇదే వేదికపై అంబేడ్కర్ బంగారు విగ్రహాన్ని పవన్ కు అందచేస్తున్నా










