కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి వడ్లకొండ రాజేష్

0
1

ఈరోజు TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మంచిర్యాల జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కలువడం జరిగింది హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో గత ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంనుండి MLA గా పోటీ చేసిన శ్రీ వడ్లకొండ రాజేష్ గారిని TRS పార్టీలో జాయిన్ చేసి పార్టీ కోసం పనిచేయుటకు కృతనిచ్చాయంతో ఉన్నాము తెలియజేయడం జరిగింది వారికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవిత గారు నిరంతరము ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు దగ్గరవ్వాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్ గౌడ్ తో పాటు జిల్లా నాయకులు ఆర్ సురేష్, వేముల సాయి, మహిళా నాయకురాలు సంధ్య రాణి సోదరి సురేష్ లు పాల్గొన్నారు