పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో సోమవారం సాయంత్రం వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. సాయంత్రం 7:30 గంటల నుంచి ఓ మోస్తరుగా ప్రారంభమైన వర్షం భారీగా కురిసింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందామని తెలిపారు# కొత్తూరు మురళి.










