రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఈ టైం గల నియమితులైన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని బుధవారం రోజున రాయితీ పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో జనసేన నాయకులు శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు స్వామి అమ్మవార్ల చిత్రపటం అందజేసి కలంకారీ పండుగతో ఘనంగా సన్మానించారు అదేవిధంగా ప్రసాద్ బాబు గారు కూడా చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానించి సెలవు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సుగవాస శ్రీనివాసులు కొట్టే లక్ష్యం పతి కొట్టే రాఘవ మన్నేరు రామాంజనేయులు సుగవాసి బలరాం బడిశెట్టి రవి వాకా వాసు కొట్టే చంద్రబాబు మంత్రి రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు










