ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం,
స్క్రోలింగ్, 01/06/2026.
ఇచ్చిన మాట ప్రకారం ఇంటివద్దకే పింఛన్లు: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే వసంత.
జి.కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత.
లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే వసంత.
23 నెలల్లో మైలవరం నియోజకవర్గంలో రూ.417.36 కోట్ల పింఛన్ల సొమ్ము పంపిణీ.
జూన్ మాసానికి 42,979 మందికి రూ.18.85 కోట్ల పింఛన్లు అందజేస్తున్నాం: ఎమ్మెల్యే
మైలవరం మండలంలో 9,370 మందికి రూ.4.06 కోట్లు, జి.కొండూరులో 8,382 మందికి రూ.3.61 కోట్లు.
ఇబ్రహీంపట్నంలో 4,663 మందికి రూ.2.01 కోట్లు, రెడ్డిగూడెంలో 7,045 మందికి రూ.3.04 కోట్లు.
విజయవాడ రూరల్లో 8,351 మందికి రూ.3.60 కోట్లు, కొండపల్లిలో 5,168 మందికి రూ.2.29 కోట్లు.
ప్రతినెలా నియోజకవర్గంలో 42 వేల మందికి పైగా రూ.18 కోట్లకు పైగా పింఛన్లు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.4 వేల నుంచి రూ.15 వేలకు పింఛన్ల పెంపు.
త్వరలోనే అర్హులందరికీ నూతన పింఛన్లు మంజూరు చేస్తాం: ఎమ్మెల్యే హామీ.
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం: ఎమ్మెల్యే వసంత.
పింఛన్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు.
అమరావతి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలులోనూ రాజీ లేదన్న ఎమ్మెల్యే.










