ఓటర్ల జాబితాపై ఆందోళన వద్దు: పుంగనూరు ఎమ్మార్వో రాము

0
2

పుంగనూరు ఎమ్మార్వో రాము మాట్లాడుతూ, SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) కార్యక్రమం ఈనెల 5 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. BLOలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తారని, ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపు ప్రక్రియను పారదర్శకంగా, సులభతరం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. SIR పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.