మదనపల్లి: సర్టిఫికెట్ కోసం దివ్యాంగురాలి కష్టాలు.

0
0

బుధవారం, 12 ఏళ్ల దివ్యాంగురాలి తండ్రి మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి అధికారులపై ఆరోపణలు చేశారు. పెన్షన్ మంజూరు కోసం అవసరమైన దివ్యాంగురాల సర్టిఫికెట్ కోసం అధికారులు తమను ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటున్నారని, వైద్యులు కాలయాపన చేస్తున్నారని ఆయన వాపోయారు. బి. కొత్తకోట మండలం బడికాయలపల్లికి చెందిన ఆ బాలికకు సదరు సర్టిఫికెట్ ఇవ్వాలని ఆయన కోరారు.