పుంగునూరు నియోజకవర్గం:మలేరియా నివారణకు ఇరికిపెంటలో అవగాహన ర్యాలీ

0
0

అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీలో శనివారం మలేరియా వ్యాధి రాకుండా అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించారు. సోమల ప్రాథమిక వైద్య బృందం, సుధాకర్, వసంత్, ఇరికిపెంట పంచాయతీ ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. దోమలు పుట్టకుండా, దోమ కాటు నుంచి రక్షణ, పరిసరాల పరిశుభ్రత వంటి జాగ్రత్తలను తెలియజేశారు# కొత్తూరు మురళి.