దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం

0
2

దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో

దోర్నాల మండల ఎంపీపీ గుమ్మా పద్మజా యల్లేష్ యాదవ్‌ను పెద్ద దోర్నాలలోని (దిగువ శ్రీశైలం) శ్రీ ప్రేమ సాయి మందిరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 11న నిర్వహించనున్న మందిరం తొలి వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని ప్రేమపూర్వక ఆహ్వానం అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.