అన్నమయ్య జిల్లా, పుంగనూరుకు చెందిన లారీ క్లీనర్ అక్రమ్ (40) గుజరాత్ రాష్ట్రం, సూరత్ సమీపంలో గత శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మంగళవారం ఆయన మృతదేహాన్ని పుంగనూరుకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు# కొత్తూరు మురళి .










