అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను సోమవారం సీఐ సుబ్బరాయుడు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్కు చెందిన వెంకటరత్నంను రూ. 50 వేలు మోసం చేసి, బెదిరింపులకు గురిచేసిన నాగిరెడ్డి, రుద్రయ్య, మహేష్ కుమార్, రెడ్డప్ప, సంజీవయ్యలను యుఎన్ఆర్ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు# కొత్తూరు మురళి.










