పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపల్ డా. ఎం. వెంకటేశులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, బి.ఎ పొలిటికల్ సైన్స్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీకాం జనరల్, బిఎస్సి మ్యాథమెటిక్స్, బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అధిక సంఖ్యలో అడ్మిషన్లు వస్తున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.










