కన్నవారికి తీరని శోకం.. కన్నీటి వీడ్కోలు|

0
0

బుధవారం ఇంటికి వస్తానంటూ ఎంతో సంతోషంగా ఫోన్ చేసిన గారాలపట్టి రాధా గాయత్రి విగతజీవిగా మారడంతో కన్నవారికి తీరని శోకం మిగిలింది. ఉత్తరాఖండ్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆమెకు స్వగ్రామం మామిడిపల్లిలో నిన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదివి, ఎంతో భవిష్యత్తు ఉన్న గారాలపట్టి శాశ్వతంగా దూరమవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల ఆవేదన ఊరిని కన్నీరు పెట్టించింది.

#Boiena Rajesh