పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కేంద్రానికి చెందిన గీత కార్మికులు బిక్షపతి కుమిరే గ్రామంలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. చెట్టుపై కళ్ళు తీస్తున్న సమయంలో ఒకసారి గా కోతి రావడంతో భయంతో గురై అద్బుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు, ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషయాలు నిండింది.










