తెలంగాణ రాష్ట్రంలో 1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి మృతిలో, అందుబాటులో లేనివారు, వలస వెళ్లినవారు, ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్స్, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, టాక్స్ పేయర్స్ పేర్లను తొలగించారు. వీటిలో 1.02 లక్షల గ్రామాల్లో, మితవి మున్సిపాలిటీలో ఉన్నాయి. అటు కొత్త పెన్షన్లు మంజూరుకు వీలుగా 48 వేల మంది వికలాంగులు, వితంతువులు జాబితాను అధికారులు రెడీ చేశారు.










