మంచిర్యాల: గుప్త నిధులకు కోసం తవ్వకాలు..|

0
2

ఎసిసి క్వారీ దుర్గాదేవి ఆలయం వద్ద గుప్త నిధులు తవ్వకాలు జరిపిన ఇద్దరినీ సోమవారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. కొమరం పవన్ కళ్యాణ్, జాడి బుద్దిరాజు తవ్వకాలు జరుగుతుండగా పెట్రోలింగ్ చేసే సమయంలో పోలీసులకు పట్టు పడరు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపినట్లు వివరించారు..