మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆల్వాల్లోని లయోలా కళాశాలలో డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆల్వాల్ ఎస్హెచ్వో ప్రశాంత్, ఈగల్ ఫోర్స్ ఎస్ఐ రాంప్రసాద్, ఎస్సై రాఘవేందర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
అనంతరం డ్రగ్-ఫ్రీ సొసైటీ కోసం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
#Sidhumaroju
Alwal










