ప్రగతి పథంలో పార్నపల్లె గ్రామం.
బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సి.సి రోడ్లను ప్రారంభించిన గౌరవ శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు,
పుష్ప వర్షంతో ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, ఎన్డీయే కూటమి శ్రేణులు,
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యం.
ప్రతి పల్లెలో సంపూర్ణంగా సి.సి రోడ్ల నిర్మాణం చేపట్టడం, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం కల్పించి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడమే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయం.









