తిరుపతి కి చెందిన మిష్టర్ గోపి నీ national anti corruption and crime bureau (NACCB )national vice president prince sharmaవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా కరాపటి గోపి నీ నియమించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ లంచం తిసుకోవాడం, లంచం ఇవ్వడం పెద్ద నేరం అన్నారు. లంచం తిసుకోనీ, లంచం ఇవ్వానీ సమాజాన్ని చూడాలని వుందని చెప్పారు.










