పొదిలిలో త్రాగునీరు లేక ప్రజల కష్టాలు|

0
1

పొదిలిలో తాగునీరు లేక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంబాలపాడు గ్రామస్తులు

 

నగర పంచాయతీ పరిధిలోని కంబాలపాడు ఎస్సీ కాలనీలో గత ఆరు నెలలుగా తాగడానికి సాగర్ నీరు విడుదల చేయని అధికారులు

 

టీడీపీ నేతలకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. కనీసం పట్టించుకోని యంత్రాంగం. దాంతో ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపిన గ్రామస్తులు

 

జనాలకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో మీ ప్రభుత్వం ఉందా చంద్రబాబు