చౌడేపల్లి వేణుగోపాలస్వామికి పంచలోహ పాదపద్మాల బహుకరణ|

0
3

Chowdepalli: స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి దాత కడియాల ప్రభాకర్ (రిటైర్డ్ పోలీస్) నూతనంగా చేయించిన పంచలోహ పాద పద్మలు గరుడ పీఠం లను అందించారు శుక్రవారం చౌడేపల్లి పట్టణానికి చెందిన ప్రభాకర్ సామాగ్రిని ఆలయ ప్రధాన అర్చకుడు, గ్రామ పెద్దలు పిల్లారి ఏజెన్సీస్ అధినేత పిల్లారి జీవన్ ప్రకాష్ బంకు రాజన్న రంగబాబు ఆధ్వర్యంలో అందించారు అనంతరం వాటిని స్వామి వారికి అలంకరించి విశేష పూజలు నిర్వహించారు స్వామివారి కైంకర్యానికి ఉపయోగపడే పాద పీఠాలను అందించిన దాతను గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.