ఈ నెల 12 వ తేదీ ఆదివారం మన పుంగనూరు పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రకు జనసేన పార్టీ నాయకులు నరేష్ గారిని మరియు విరుపాక్షి గారిని చైతన్య రాయల్ గారిని ఆహ్వానించిన హిందూ జాగరణ సమితి సభ్యులు గౌరవ అధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి గారు, అధ్యక్షులు పరమేష్ గారు, ఉపాధ్యక్షులు హరి గారు, పి ఆర్ ఓ వెంకటేష్ గారు పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని హిందువులు అత్యధిక శాతం లో పాల్గొని జయప్రదం చేయాలని సభ్యులు కోరుతున్నారు
#కొత్తూరు మురళి.










