మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సర్ ప్రోగ్రాంలో జరుగుతున్న ఎన్యుమరేషన్,డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లాకలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు,తదితరులు.ఈ సందర్భంగా డిజిటలైజేషన్లో వెనుకబడి ఉండటంను గమనించి గడువుతేది ఇంకా రెండురోజులే ఉన్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను ముగించాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.










