విజయనగరం జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ముగింపునకు చేరింది.జిల్లాలో 15,78,949 ఓటర్లకుగాను 15,66, 885ఎన్యూమరేషన్ ఫారాలు (99.24 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. మొత్తం 1847 మంది బీఎల్దలు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ గడువు నేటితో ముగుస్తుందని, ఓటర్లు తమ ఫారాలను వెంటనే బీఎల్ఎలకు అందించాలని అధికారులు కోరారు.
#Boiena Rajesh










