బాబోయ్ ఏనుగులు గుంపు మళ్లీ వచ్చేసింది|

0
1

మన్యం జిల్లా రైతులు ప్రజలను గడగడలాడించిన ఏనుగులు గుంపు విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంతాలకు వచ్చేశాయి. 8 ఏనుగుల గుంపు గురువారం సాయంత్రం కలవరాయి మీదుగా ముత్తావలస కమ్మ వలస పరిసర ప్రాంతాలకు చేరుకున్నాయి. పంట పొలాలు, కల్లాలలో ఏనుగులు సంచరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొండదేవుపల్లి, శివడవలస, కమ్మవలస ప్రాంతాలలో ఏనుగులు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు.

#Boiena Rajesh