దుగ్గొండి మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు…|

0
3

1 minute ago

 

దుగ్గొండిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు దుగ్గొండి : మండలంలోని

భారత్ అవాజ్ న్యూస్: జూలై 20 రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలాల్లో వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులకు సోమ వారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థా పనలు చేస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు చుక్క రమేష్  మండలంలోని రేకంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ, మహిళా భవనాలకు, తిమ్మంపే టలో మహిళా భవనం, నారాయణ తండాలో గ్రా మపంచాయతీ భవనం, గొడ్డేలుగులప ల్లిలో గ్రామపంచాయతీ భవనం, గుడి మహే శ్వరంలో మహిళా భవనం, వెంకటాపురంలో అంగన్వాడి  భ వనాలకు ఎమ్మెల్యే శంకుస్థా పన చేస్తారని రమేష్ తెలిపారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము