హైదరాబాద్ నిమ్స్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న. మంచిర్యాల్ 32 డివిజన్b కు చెందిన చందులూరి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం లభించింది. ముఖ్యమంత్రి సహాయనధి క్రింద మంజూరైన రూ 1,00,000 విలువైన పత్రాన్ని మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కుమారు కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధు పాల్గొన్నారు..









