మంచిర్యాల్: బాలికల భద్రతే షీ టీం ప్రధాన లక్ష్యం|

0
4

బాలికల భద్రతే ప్రధాన లక్ష్య మని ఎస్సై ఉషారాణి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పాఠశాల లో, బయట ఆకతాయిలు బాలికలను వేధించిన, అసభ్యంగా ప్రవర్తించిన, లేదా భయాందోళన గురిచేసిన వెంటనే పోలీసు వాళ్లకి సమాచారం ఇవ్వాలని సూచించారు.. అత్యవసర పరిస్థితిలో డయల్-100, ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు..