ఈరోజు నందవరంలో MPUP స్కూల్ నిర్వహించిన మెగా పేరెంట్స్ డే 4.O సమావేశానికి ముఖ్య అతిథిగా స్కూల్ చైర్మన్ రాజోలి రామకృష్ణ, రాజోలి గజేంద్ర నాయుడు ,దేవుళ్ళ గోపి స్కూల్ హెడ్మాస్టర్ MD శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో పాల్గొనే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా అనిపించింది. విద్యార్థుల భవిష్యత్తు, వారి అభివృద్ధి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సమన్వయం గురించి చర్చించిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా సాగింది.మన గ్రామంలోని పిల్లల విద్యాభివృద్ధి కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల టీచర్లు దేవపాల్ ,నరసన్న, మహబూబ్ బాషా, నాగరాజ్, ప్రశాంత్, సుబ్బయ్య ,గౌతమి, విజయశాంతి ,విద్యాలక్ష్మి, పద్మావతి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు పెద్ద విత్తన పాల్గొన్నారు.










