పేకాట స్థావరంపై పోలీసుల దాడి|

0
3

బలిజిపేట (M) నారంనాయుడు వలస గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై బలిజిపేట పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 5 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రూ.8,220 స్వాధీనం చేసుకున్నారు.ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. అక్రమ జూదం, మద్యం, గంజాయి తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.