ఈరోజు 27వ డివిజన్లోని మెయిన్ రోడ్డుపై ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) లైన్కు సంబంధించిన మ్యాన్హోల్స్ అన్నీ బ్లాక్ కావడంతో డ్రైనేజ్ నీరు నిలిచిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.
విషయాన్ని వెంటనే గుర్తించి పబ్లిక్ హెల్త్ అధికారులను క్షేత్రస్థాయికి పిలిపించి, జెట్టింగ్ మిషన్ ద్వారా మ్యాన్హోల్స్ను పూర్తిగా శుభ్రం చేయించడం జరిగింది. దీంతో డ్రైనేజ్ ప్రవాహం తిరిగి సక్రమంగా కొనసాగి సమస్య పరిష్కారమైంది.కల్పే అర్చన చిరంజీవి27వ డివిజన్ కార్పొరేటర్









