సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రామగుండం సిపి అంబర్ కిషోర్ అన్నారు. మంచిర్యాల జోన్ పోలీసులతో ఆగస్టు నెల నీరసమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డిసిపి, ఏసీపీలో, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ వారిగా ఆన్లైన్లో నమోదైన పెండింగ్ అంశాలను సమీక్షించారు.










