2026-27 విద్య సంవత్సరానికి సంబంధించి స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటనెన్స్ గ్రాంట్ కింద రూ.80,81,500 విడుదల అయినట్లు మంచిర్యాల అదనపు కలెక్టర్, డి ఈ వో చంద్రయ్య తెలిపారు. రెండు రోజుల్లో పాఠశాలల ఏ ఏ పీ సీ ఖాతాల్లో జమ కానునట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ పాఠశాలల్లో తరగతి గదులు, పాఠశాల ఆవరణ, పరిశుభ్రత నిర్వాహన ఉద్యోగికి గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుందన్నారు.









