Home South Zone Andhra Pradesh కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు

కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు

0

కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను 56 స్థానాలతో బీజేపీ కైవసం చేసుకోవడం చారిత్రక విజయం. ఈ సందర్భంగా ఢిల్లీ వెళ్తున్న విజేతలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పాతూరి నాగభూషణం తదితరులు వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version