Home South Zone Andhra Pradesh మదనపల్లి లో దినసరి మార్కెట్ టెండర్లు వాయిదా.

మదనపల్లి లో దినసరి మార్కెట్ టెండర్లు వాయిదా.

0

మదనపల్లె మున్సిపాలిటీలో 2026–27 ఏడాదికి గాను వారపు సంత, జంతు వధశాల వేలం పాటలు బుధవారం పూర్తయ్యాయి. వారపు సంతను ప్రసాద్ రూ. 24.50 లక్షలకు, వధశాలను రెడ్డి శంషీర్ రూ. 1.70 లక్షలకు దక్కించుకున్నారు. మొత్తం రూ. 26.20 లక్షలు మున్సిపాలిటీకి ఆదాయం సమకూరింది. దినసరి మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ వేలానికి ఎవరూ రాకపోవడంతో వాటిని ఈ నెల 24న మళ్లీ నిర్వహించనున్నారు.

NO COMMENTS

Exit mobile version