అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన : మినిస్టర్ వివేక్ వెంకటస్వామి

0
1

పెద్దపల్లి పట్టణానికి చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తోందని

తెలంగాణ రాష్ట్రంలో 100 అంబేద్కర్ విగ్రహాలను నా సొంతంగా డొనేట్ చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాలను డొనేట్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు .

అంబేద్కర్ గారు దళితులకు ఒక గొప్ప స్ఫూర్తి. దళితుల హక్కుల కోసం ఆయన ఎంతో కష్టపడి, వాటిని రాజ్యాంగంలో ప్రతిబింబించేలా పనిచేశారని అన్నారు