సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన బేబినాయన

0
4

అమెరికాలో మరణించిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బేబినాయన సోమవారం పరామర్శించారు. బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో శనివారం మరణించిన విషయం తెలిసిందే. పిరిడి వెళ్లి మృతుడు తల్లిదండ్రులు శ్రీనివాస్, రమాదేవిని పరామర్శించి ఓదార్చారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు.

#Boiena Rajesh