రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ అధ్వర్యంలో ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని అసోసియేషన్ కార్యాలయంలో నందు 11.00గంటలకు చలివీంద్రం ప్రారంభోత్సవం జరిగింది. విజయవాడ రిటైర్డ్ పోలీసు అధికారులు అందరూ కలసి అసోసియేషన్ గా ఏర్పడి కొంతకాలంగా సేవాకార్యక్రమాలు. చేస్తు అనాధాశ్రమములు,వృద్ధాశ్రమములకు వెళ్లి వారిణి పరమర్చించుచూచు వారికి. కావాల్సిన నిత్యావసరాలు తీరుస్తు చీరలు,బట్టలు,ఇస్తు వారికి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమములో. అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీఏఎస్ఎన్ రెడ్డి , సెక్రటరీలు ఎల్ నాంచరయ్య, టి. హరికృష్ణ, మరియు రిటైర్డ్ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 13.06.2026 వరకు కొనసాగుతోంది అని తెలియజేసారు.
Home South Zone Andhra Pradesh Retired Police Officer ‘s wellfare Association. Vijayawada , Gandhinagar.










