విజయనగరంలో కేజీ చేపలు రూ.150

0
6

ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు చికెన్, మటన్, చేపల దుకాణాల ముందు బారులు తీరారు.విజయనగరంలో ఆదివారం నాన్వెజ్ ధరలు (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. నాటు కోడి రూ.900, బ్రాయిలర్ చికెన్ స్కిన్ లెస్ రూ.180, విత్స్కిన్ రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. అదేవిధంగా మటన్ రూ.800, చేపలు రూ.150, రొయ్యలు రూ.350కి కొనుగోలు చేస్తున్నారు.

#Boiena Rajesh