*విజయవాడ*
లోక్ భవన్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు
స్వల్ప అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన గవర్నర్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
గవర్నర్ ఆరోగ్య పరిస్థితి పై యోగక్షేమాలు తెలుసుకున్న సీఎం
గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు









