మదనపల్లె మండలంలో ఆదివారం చీకిలబైలుకు ఈతకు వెళ్లిన యువకుడు సుబ్బిరెడ్డిబావిలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. సహచరులు, స్థానికులు అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా అప్పటికే మరణించినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










