నాడు 1999లో ఏపీలో ఎయిర్టెల్ను ప్రారంభించిన చంద్రబాబు గారు. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు: భారతీ ఎయిర్టెల్ ఎంటర్ప్రైజెస్ వైస్ ఛైర్మన్ రాకేష్ మిత్తల్.
విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్ మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్రమంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









